Monday, 26 September 2022

కృష్ణశతకంలోనోకపద్యం

కృష్ణశతకం ..ఒకపద్యం
నీవేతల్లివిదండ్రివి
నీవేనాతోడునీడనీవేసఘుడౌ
నీవేగురుడవుదైవము
నీవేనాపతియుగతియునిజముగకృష్ణా
    ఆందులోనీవే(భగవంతుడే)అన్నీఅనిచెప్పడమేగాదు ,అన్ని మానవసంబంధాలుగాకూడానిన్నేఅనిభావించవచ్చుఅన్నభావనకూడాఉంది.అంతేకాదు ,ఎవరికినచ్చినసంబంధంతోవాళ్ళుపిలుస్తూఆబంధందృఢపరచుకోవడంమంచిదని ,అప్పుడే చివరికి పరమగతిచేరగలమనికవిహృదయం.పద్యంచిన్నదైనాదానిలోనంతరార్థమునిరుపమానము.
మానవుడు పుట్టినదిమొదలుఎన్నోబంధుత్వాలుచకచకాఅల్లుకుంటాయి.అదిసహజమే.అందులోకనిపించనివిజాతిమతంకులంమొదలైనవి.ఇవొకబంథాలే!కనిపించే బంధుత్వాలుతల్లిదండ్రులు ,అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు ,భార్యాపిల్లలు ,అత్తమామలు మొ!!ఎన్నోవావివరుసలు.ఇవికాకపరిచయస్థులు ,మిత్రలు ,గురుశిష్యులు ,యజమానులు, సేవకులు మొ!!బంధాలున్నవి.మానవుడు చుట్టరికాలతోరమిస్తూఎంతోకొంతోప్రయోజనమునుపొందుతూఇదేశాశ్వతమనిభ్రమపడకూడదు.మానవునిజీవితకాలంలోతనసన్నహితులమరణములనుచూచుటసంభవించును.తద్వారా శోకమునుపొందవచ్చును.దానిని తప్పించుటకైతనబందధాలనన్నిటినిభగవత్పరముచేయుటయే.అలాచేసినవానికిఆప్తవియోగదుఃఖాలతాకిడియుండదు.భగవంతుడుప్రేమస్వరూపుడు ,కరుణామయుడనిపైపద్యంవల్లతెలుస్తోంది.


మంచిమాట

 మంచిమాట

దేవుని కొఱకుఎక్కడెక్కడోతిరిగి ,ఏవేవోచేసేబదులుఇంట్లోనొకమూలనకూర్చొనిచిత్తముతోదేవునిఏదోయొకరూపమునుథ్యానంచేసిచూస్తేచక్కగకనబడును.ప్రార్థనలోఏవేవోకోర్కెలుకోరేబదులుమౌనంగాఉంటేమనతోసంభాషించును.పుణ్యంవస్తుందనిగుళ్ళు ,గోపురాలుకట్టించడం ,వాటిచుట్టూతిర్గేబదులుఅవసరములోనున్నవారికిచేతనైనంతసాయంచేస్తేపుణ్యంలెక్కించనంతవచ్చును.మీజీవనంబాగుంటుందనిపూజలు ,హుండీలలోవేలాదిరూప్యంబులువేసేకన్న ఆకలితో నున్న వానికిపట్టెడన్నముపెట్టినభగవంతుడుమనకుతరతరాలకుసరిపడేపంచభక్ష్యపరమాన్నములనుయిస్తాడు.

అశాశ్వతప్రాపంచికవాంఛలనువిడిచిదైవమేకావాలనికోరుకొనిచూడండి.మీహృదయంలోనిత్యమూకొలువైఉంటూమిమ్మల్నిఆనందసాగరంలోమునకలువేయిస్తాడు.

Saturday, 24 September 2022

దానవుడు.. మానవుడు...దేవుడు

 దానవుడు

       మానవుడు

            దేవుడు

మానవునకుభోగంకల్గించేదిపాపం.పాపంచేయకూడదనితెల్సినాపుణ్యంచేయుటకుమనసొప్పదు.మానవుని భవిష్యత్తు నిర్ణయించేదికర్మ.నీస్వకీయకర్మనుఅంకితభావముతోచేసుకొమ్మంటాడుపరమాత్మ.అలాచేసుకొంటేనీకుమోక్షముకూడాయిస్తానన్నాడు(గీత28-46).మానవునకులాభంకల్గించేదిసేవ.సమస్తజీవులకుచేసినసేవమాధవసేవౌతుందనిపదేపదేపరమాత్మచెప్పాడుకానిఅంతానాకేకావాలంటాడుమనిషి.మనిషికి సంపాదననిల్పేదిపొదుపు.బిందువు+బిందువుకలిస్తేనేసింథువౌతుంది.ఇటుక+ఇటుకపేరిస్తేఇల్లౌతుందనితెలిసినాఒకేసారికొండంతైపోవాలంటాడుమనిషి.ఇల్లు ఒకే రోజు పూర్తవ్వాలంటాడు.విత్తనంపెట్టినీరు+ఎరువువేసికొన్నిసంవత్సరాలుపెంచితే ,దానిని బ్రతికినన్నాళ్ళుకాపాడితఫలాలుయిస్తుందనితెల్సినాఓర్పుండదు.మానవునివిలువపెంచేదిదానం.మనకున్నదానిలోకొంతభాగములేనివారికిదానంయచెయ్యాలి.నీవొకచేత్తోదానంచేస్తేనీకుదేవుడుపదిచేతులతంసాయంచేస్తాడు.దయగలహృదయమేభగవన్నిలయం.మానవునకునష్టముకల్గించేదిహింస ,

కామం.అశాంతి నికల్గిస్తుంది.ఆశ.శాంతిని కల్గించే దిసంతృప్తి.దుఃఖంకల్గించేదికామం.పతనంచేసేదిఅహంకారం.అందరనిదగ్గఱకుచేర్చేదిప్రేమ ,దూరంచేసేదిఅసూయ.స్థితిని సూచించేదిగుణము.చెడుగుణాల్నివీడిమంచిగుణాల్నివృద్ధిపరచుకొన్నమనలోదైవత్వంచోటుచేసుకొంటుంది.దైవంగామార్చేదిదయ.ఆత్మస్థితినితెల్పేదివాక్కు.విజయంచేకూర్చేదిధర్మం.గొప్పవానిగాచేసేదితత్వజ్ఞానం.ముక్తినిచ్చేదిసత్యం.మానవునిఅన్నిరకాలుగాసంస్కరించేదిధ్యానం.అందచేమానవుడుపరమాత్మనుస్మరిస్తూధ్యానంచేసుకొనుటచేభగవద్ధామమునకుచేరగలడు.జననమరణచక్రమునుండివేరుపడును.


సమస్య....పరిష్కారం

 సమస్య..పరిష్కారం

మనిషి దేనినైతేఎక్కువగాతలుస్తాడోదానిరూపాన్నిపొందును.మనకుసదాఏదోయొకసమస్యవస్తూనేఉంటుంది.ఐతేసమస్యనువదలిపరిష్కారంమీదదృష్టిపట్టడంమానేసిసమస్యపైనేఎక్కవదృష్టికేంద్రీకరిస్తూఉంటాము.కనుకేసమస్రతీరకపోగామరింతజటిలంఔతుంటుంది.తీవ్రమనోవ్యథకుకారణమగును.ఫలితంగా మానసికంగా కృంగిపోయిఅనేకరకాల అనారోగ్యాలనుతెచ్చుకుంటున్నాము.

బుద్ధిమంతుడైనవాడుసమస్యనువదిలిపరిష్కారంకోసంప్రయత్నంచేయాలి.అసలుసమస్యకులొంగకపోతేసగంపరిష్కారందొరికినట్లే.మిగతామనప్రయత్నంద్వారాసాధించుకోవచ్చు.కావున ఇలలోసమస్యలకు ,అవరోధములకు ,అడ్డంకులకులొంగవద్దు.

సద్గురువేఅన్నిటికీసరైనపరిష్కారం.కావునప్రయత్నంచేయండి.సద్గురువును(పరమాత్మ)నమ్మండి.ఏసమస్యామనలనుఏమిచేయలేదుమనల్ని.

@@@@@@@

Sunday, 18 September 2022

విత్తనము మానవజన్మ

 raadhaasvaamiiరాధాస్వ ఆమీ

  మానవ జన్మవిత్తనం వంటిది.విత్తనానికి పూర్వం చెట్టు ఉంది.విత్తనం తరువాత కూడా

చెట్టూండచ్చు.అయితె విత్తనం తరువాత చెట్టు ఉండాలాలేదా అనెది విత్తనము సామర్ధ్యం

మీద ఆధారపడియుంటుంది. విత్తనములొమొలకెత్తెగుణం ఉన్నట్లైనాఅది మొక్కగా

మారి పెద్దచెట్టు అగును.మళ్ళీవిత్తనాలుపుట్టాయి.

 మళ్ళీచెట్లు...ఇలాతిరుగుతూ ఉంటాయి.

అలాగునేమనజన్మలుకూడా అంతే.పూర్వజన్మలో ఉన్నాము.ఈజన్మలోనున్నాము.రాబోయేజన్మలోగూడానుండవచ్చును.అనేకజన్మలెత్తిచివఱకుమనుజన్మనెత్తాము.ఐతేముందుజన్మమనకుందాలేదాఅనేదిమనంచేసేసాధనబట్టియుంటుంది.

విత్తనంలోమొలకెత్తేగుణమున్నంతవఱకుఅదిమొలకెత్తుతూఉంటుంది.ఆగుణంలేనట్లైతేమనమెంతప్రాకులాడినామొలకెత్తదు.అటులనేమనలోనుండేఅజ్ఞానాహంకారమమకారాలున్నంతవఱకుజననమరణచక్రములోతిరుగుతుంటాము.వానినినశింపజేసికొన్నచోజననమరణచక్రమునుండితప్పించుకొనిభగవంతునిజేరగలము.అందులకుగట్టిసాధనజేయవలయును..అదిచాలాకష్టము.నిరంతరసతగురునామస్మరణచేయుటవలనయేదోయొకసమయంలోఆగుణాలునశించిముక్తికిమార్గములభించును.ఎట్టి సమయాలలోను,ఎన్నిఆటంకాలెదురైనామథ్యలోనామస్మరణ ఆపకూడదు.