raadhaasvaamiiరాధాస్వ ఆమీ
మానవ జన్మవిత్తనం వంటిది.విత్తనానికి పూర్వం చెట్టు ఉంది.విత్తనం తరువాత కూడా
చెట్టూండచ్చు.అయితె విత్తనం తరువాత చెట్టు ఉండాలాలేదా అనెది విత్తనము సామర్ధ్యం
మీద ఆధారపడియుంటుంది. విత్తనములొమొలకెత్తెగుణం ఉన్నట్లైనాఅది మొక్కగా
మారి పెద్దచెట్టు అగును.మళ్ళీవిత్తనాలుపుట్టాయి.
మళ్ళీచెట్లు...ఇలాతిరుగుతూ ఉంటాయి.
అలాగునేమనజన్మలుకూడా అంతే.పూర్వజన్మలో ఉన్నాము.ఈజన్మలోనున్నాము.రాబోయేజన్మలోగూడానుండవచ్చును.అనేకజన్మలెత్తిచివఱకుమనుజన్మనెత్తాము.ఐతేముందుజన్మమనకుందాలేదాఅనేదిమనంచేసేసాధనబట్టియుంటుంది.
విత్తనంలోమొలకెత్తేగుణమున్నంతవఱకుఅదిమొలకెత్తుతూఉంటుంది.ఆగుణంలేనట్లైతేమనమెంతప్రాకులాడినామొలకెత్తదు.అటులనేమనలోనుండేఅజ్ఞానాహంకారమమకారాలున్నంతవఱకుజననమరణచక్రములోతిరుగుతుంటాము.వానినినశింపజేసికొన్నచోజననమరణచక్రమునుండితప్పించుకొనిభగవంతునిజేరగలము.అందులకుగట్టిసాధనజేయవలయును..అదిచాలాకష్టము.నిరంతరసతగురునామస్మరణచేయుటవలనయేదోయొకసమయంలోఆగుణాలునశించిముక్తికిమార్గములభించును.ఎట్టి సమయాలలోను,ఎన్నిఆటంకాలెదురైనామథ్యలోనామస్మరణ ఆపకూడదు.
No comments:
Post a Comment