Monday, 26 September 2022

కృష్ణశతకంలోనోకపద్యం

కృష్ణశతకం ..ఒకపద్యం
నీవేతల్లివిదండ్రివి
నీవేనాతోడునీడనీవేసఘుడౌ
నీవేగురుడవుదైవము
నీవేనాపతియుగతియునిజముగకృష్ణా
    ఆందులోనీవే(భగవంతుడే)అన్నీఅనిచెప్పడమేగాదు ,అన్ని మానవసంబంధాలుగాకూడానిన్నేఅనిభావించవచ్చుఅన్నభావనకూడాఉంది.అంతేకాదు ,ఎవరికినచ్చినసంబంధంతోవాళ్ళుపిలుస్తూఆబంధందృఢపరచుకోవడంమంచిదని ,అప్పుడే చివరికి పరమగతిచేరగలమనికవిహృదయం.పద్యంచిన్నదైనాదానిలోనంతరార్థమునిరుపమానము.
మానవుడు పుట్టినదిమొదలుఎన్నోబంధుత్వాలుచకచకాఅల్లుకుంటాయి.అదిసహజమే.అందులోకనిపించనివిజాతిమతంకులంమొదలైనవి.ఇవొకబంథాలే!కనిపించే బంధుత్వాలుతల్లిదండ్రులు ,అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు ,భార్యాపిల్లలు ,అత్తమామలు మొ!!ఎన్నోవావివరుసలు.ఇవికాకపరిచయస్థులు ,మిత్రలు ,గురుశిష్యులు ,యజమానులు, సేవకులు మొ!!బంధాలున్నవి.మానవుడు చుట్టరికాలతోరమిస్తూఎంతోకొంతోప్రయోజనమునుపొందుతూఇదేశాశ్వతమనిభ్రమపడకూడదు.మానవునిజీవితకాలంలోతనసన్నహితులమరణములనుచూచుటసంభవించును.తద్వారా శోకమునుపొందవచ్చును.దానిని తప్పించుటకైతనబందధాలనన్నిటినిభగవత్పరముచేయుటయే.అలాచేసినవానికిఆప్తవియోగదుఃఖాలతాకిడియుండదు.భగవంతుడుప్రేమస్వరూపుడు ,కరుణామయుడనిపైపద్యంవల్లతెలుస్తోంది.


No comments:

Post a Comment