మనుజులు... తరగతులు
శ్రీయతీంద్రస్వామివారిఉపదేశమునమనుజులనుక్రిందితరగతులుగావిభజింపబడిరి.మనముమనలనువిమర్శించుకొని,నిష్కపటహృదయముతోమనమేతరగతికిచెందినవారమోగ్రహించవలయును.
మొదటి తరగతి:_పరమాత్మలేడనియు, మానవుడు ప్రాపంచిక విషయాలను అనుభవించుట కాసేపు టైటిలా రామునితో వచ్చుచు,పుణ్యపాపవిచారణలేక,విషయయోపభోగాలలోమునిగియుండేవారు.
రెండవతరగతి:-పరమాత్మకలడనిగాని,లేడనిగానివిచారణలేకయే,ప్రాపంచికవిషయోపభోగాలలోమునిగియుండువారు.
మూడవ తరగతి వారు :-పరమాత్మకలడనువిశ్వాసముకలదు .కాని ఆయనను పొందుటకు ఎంతమాత్రము పుట్రా యత్నము చేయక,ప్రాపంచికవిషయోపభోగములకైప్రయత్నించుచుండువారు.
నాల్గవ తరగతి వారు:-
పరమాత్మనుగూర్చికొంచెముప్రయత్నముచేసెదరుకానివారిచిత్తముప్రాపంచికవిషయములవైపునకేచాలాభాగముమొగ్గుచుండును.
ఐదవ తరగతి వారు:-ప్రాపంచికవిషయములనుగూర్చినప్రయత్నమునందును,పరమాత్మను గూర్చిన ప్రయత్నము నందును సమముగా నుందురు.కానిప్రాపంచికవిషయములకుఅడ్డువచ్చినప్పుడుమాతచరము,పరమాత్మను గూర్చిన ప్రయత్నము మానుదురు.
ఆరవతరగతివారు:-,పరమాత్మనుగూర్చినప్రయత్నమునందును,ప్రాపంచికవిషయములనుగూర్చినప్రయత్నమునందునుకూడాముగనుందురుకానిపరమాత్మునిగూర్చినప్రయత్నమునకడ్డువచ్చినప్పుడుమాత్రము,ప్రాపంచికవిషయయములనుగూర్చినప్రయతనములనుమానుదురు.
ఏడవ తరగతి వారు:-పరమాత్మనుగూర్చియు, ప్రాపంచిక విషయాల గూర్చియుప్రయత్నములుచేయుదురు.కాని,వారిచిత్తములుపరమాత్మవైపుకేమొగ్గియుండును.
ఎనిమిదవ తరగతి వారు:-ప్రాపంచికవిషయాలపైపూర్తిగాకాంక్షలుపోలేదు.కాని,బలవంతంగాచిత్తమునునిగ్రహించుకొని,పరమాత్మనుగూర్చినసాధనలోనేమునిగియుండువారు.కాలమునుగడుపుకొనుచుందురు.
తొమ్మిదవ తరగతి వారు:-ప్రాపంచికవిషయాలపైఏమాత్రముకాంక్షలేక,సర్వకాలసర్వావస్థలయందును,పరమాత్మను గూర్చినసాధనలలోనేమునిగియుండువారు.
పదవతరగతి వారు:-సర్వకాలసర్వావస్థలయందును,సర్వత్రపరమాత్మనేఅనుభవించుమహాత్ములు.
@@@@@#
No comments:
Post a Comment