జీవిత సత్యం
మనుజుడుభగవత్సన్నిథికి చేరాలంటే అత్యాశకు పోరాదు.ఆనందమైనజీవితాన్నికోరుకోవడంసహజం.అందుకైప్రతీవారుయత్నిస్తుంటారు.అందుకుతన ఆశకు పరిమితులను ఏర్పరచుకోవాలి.ఉన్నదానితోసంతృప్తిచెందాలి.లేకుంటేమనిషికిఆనందముఉండదు.భగవద్గీతలో శ్రీకృష్ణుడు
యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతోవిమత్సరః
సమః సిద్ధావసిద్హౌ చ
కృత్వాపిననిబధ్యతే
తనకు దక్కిన దానితో సంతోషపడ్డారు ప్రతివ్యక్తి నేర్చుకోవాలి.అత్యాశలేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.ఉ!!అరణ్యాలలో ఉండే ఋషులు సంతృప్తి అనేసంపదతోభౌతిక సంపదలు వాని చాలాసంతోషంగాజీవించారు.సంతృప్తి ఆథ్యాత్మిక ముగా ఎదగ డానికి అవసరం.పైగామానవుడు తన దేహము అశాశ్వతమైన నదియు,ఎముకలగూడుపై కప్పపడిన మాంసపు ముద్ద దేహమనియు తెలిసి కూడా దానికోసం ఎన్నో నేరాలు హత్యలు చేస్తూ జన్మలు జన్మలు వేలు,లక్షల వృథా చేసుకుంటున్నాడు.
అసలు నాశము లేనిశాశ్వతనిత్యసత్యమగు ఆత్మజ్ఞానాన్ని పెంచుకొనేయత్నంచేయాలి.అదేమోక్షంగదా.ఆఆత్మజ్ఞానం ఒక్కటేమనిషికి ముక్తినికల్గిస్తుంది.అందుకు మౌనం, ధ్యానం, శాకాహారం మాత్రమే.
No comments:
Post a Comment