మానవశరీరం
మనం శరీరం కూడా కురుక్షేత్రమే.మంచిఆలోచనలుపాండవులసైన్యంఐతే,దుర్మార్గం తో కూడినఆలోచనలుకౌరవసేనలు.వానిమథ్య జ
రిగేసంఘర్షణేకురుక్షేత్రసంగ్రామము.మానవుడుపుట్టగానేఅతడి/ఆమె మనసు నిర్మలంగా,ప్రశాంతంగా,అమాయకంగా ఉంటుంది.పెరిగిపెద్దయ్యేకొద్దీనాది,నీదనుస్వార్థము,నీవు వేరు,నేనువేరుఅనేభేదబుద్ధి ,అంతానాకే కావాలి,నీకివ్వననేలోభత్వము,నువ్వంటే నాకు పడదనేద్వషము,నీకు అంత ఉంది నాకు ఇంతే ఉందనే అసూయక్రమక్రమంగామనమనోబుద్ధులనుకురుక్షేత్రంగా మారుస్తాయి.ఈమంచిచెడులమథ్యనిత్యంఘర్షణ జరుగుతూనే ఉంటుంది.ఒకసారిమంచిగెలుస్తుంది.ఒకసారిచెడు గెలుస్తుంది.దానినిబట్టి సుఖదుఃఖములుఒకదొనివెంటఒకటివస్తుంటాయి.ఇదేసంసారమనేసాగరము.దీనినుండిబయటపడాలంటే ఒక గట్టి పడేలా కావాలి.అదేభగవద్గీత.దానికిచుక్కానిపట్టేదిగురువు . ఈ సంసార సాగరమును వాని వలన సఉలభంగఆదఆటవచ్చు.పైగామానవశరీరముఅనిత్యము.అందుచే మంచిపనులు చేస్తూ భగవంతుని ఆలోచిస్తూ తనసంపాదనయందా సక్తి లేకుండా మనో వికారాలనుఅణచివేస్తూ యున్న భక్తి జ్ఞాన ములతో సాధన చేసిన మానవశరీర ధారణకు న్యాయం చేసే వారమగు దుము.
గీతాచార్యుడు మనుజులను మూడు రకములుగా వివరించాడు.యావత్తు మానవవర్గాన్ని మూడు గుణాలలో విభజించాడు.అవి సత్వ గుణము,రజోగుణము,తమో గుణము.సత్వ గుణమున్నవారిని సాత్వికులనియo దుము.రజోగుణమున్నవారిని అతనికేంరాజుఅంటాము.తమోగుణమున్నవారిని ఒట్టి తామసం అంటాం..ఈ మూడింటిలోనూ రూపం వేరు.ఆత్మ వేరు.కొందరి అభిప్రాయమును బట్టి దేహానికి ఆత్మపై ఆధిపత్యముందంటారు.కానీ ఆత్మ దేహముపై ఆధిపత్యముచేయలేక తల్లడిల్లుతోంది.
మొదటి రకమైన సాత్వికుడు ఆత్మను తన గుప్పెట్లోకి తె చ్చుకుంటాడు.మనిషి చేసే పనులు జ్ణానంతో తేజోవంతమైనప్పుడు సత్వగుణము వృద్ధి చెందుతుంది.
రజో గుణము గలవాడు ఆత్మగురించి పట్టించుకోక శారీరక ఇచ్ఛనే ప్రపంచమనుకొని జీవిస్తాడు.రాజోగునంతో కోరికలనణచుకోలేము .క్రియాశీలత వృద్ధి చెందుతుంది.
ఇక తమో గుణమున్నవానికి ఆత్మ,దేహము రెండింటిపైన ఎలాంటి ఆధిక్యముండదు.అందరికీ సత్వగుణముండటం అనేది కఠినమే.దేహానికి విడిగా వ్య్వహరించే శక్తి ఉంది.మనసును అది నలుపగలదు.వెళ్లకూడని చోటికల్లా అది వెళ్లమంటుంది.చేయరాణి పనులు చేయమంటుంది.పట్టించుకుదని విషయాలను పట్టించుకొమంటుంది.దేహము సవ్యంగా ఉంటే మనసు బాగుంటుంది.అట్లు లేనిచో దేహము చెదిరిపోతుంది.మనసుకు మరో రూపమే ఆత్మ .దేహానికి ఆత్మపై ఆధిక్యముంది.ఈ ఆధిక్యాన్ని వేరు చేయగలవారు సాత్విక గుణము కలిగి ఉంటారు.దేహానికి ఆత్మపై ఆధిక్యము లేకుండాఉన్నవారే ప్రపంచములో ఉత్తములౌతారు.వారే సాధువులు.ఏ మూడు గుణాలకతీతమైనవారే దైవత్వము నిండిన వారై ఉంటారు.....
No comments:
Post a Comment